Home » NDA
ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ �
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా
బీజేపీ మీద పోరులో విపక్షాలకు నితీష్ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్ఖడ్కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మ�
‘‘రాష్ట్రపతి భవన్కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించార�
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1951 మే 18న రాజస్థాన్లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు.