Home » NDA
ఐక్యతను ప్రదర్శిస్తూ భారత కూటమి అగ్ర నాయకులు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో విందు సమావేశం నిర్వహించారు.
"టెక్నాలజీని వాడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని తెలిపారు.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు..
నిన్నటి వరకు కయ్యానికి కాలుదువ్విన ఇద్దరు నేతలు..ఇప్పుడు ఆల్ హ్యాపీస్ అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నా, లోలోపల మాత్రం మంట రగులుతూనే ఉంటుందని ఆ నియోజకవర్గం నేతలు మాత్రం గుసగుసలాడుకుంటున్నారట.
వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు- లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ గుర్తుచేస్తున్నారంట.
టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, మద్దిపట్ల సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు.
గులాబీ బాస్ పాత అస్త్రాన్ని బయటికి తీసి కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కల్యాణ్ అన్నారు.
కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన నారా లోకేశ్ స్వయంగా ఈ వ్యవహారాలన్నీ తానే మానిటరింగ్ చేస్తున్నారట.