Home » NDA
ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.
బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం
అమిత్ షాతో చంద్రబాబు భేటీ
జన్ ధన్ యోజనను 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది మోదీ సర్కారు.
శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉ�
Chandrababu Naidu: ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యం.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామ�
ఈ విషయమై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ స్పందిస్తూ ‘‘ఆర్జేడీ కార్యకర్తలు ఎల్జేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వారి దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. వారికి అండగా మేం ఉంటాం. చిరాగ్ మాతో పాటే ఉంటారు. ఎన్డీయేలోనే ఉంట
టీఆర్ఎస్ Vs బీజేపీ