NDFB

    అస్సాం బాంబు పేలుళ్ల కేసులో 10 మందికి జీవితఖైదు

    January 30, 2019 / 08:30 AM IST

    2008 అస్సాం వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు రోజుల క్రితం  14 మందిని దోషులుగా తేల్చిన  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం(జనవరి 30,2019) వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుకి సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(NDFB) వ్యవస్థాపకు�

10TV Telugu News