Home » NDRF
Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండ
నవీన్ బాబు గల్లంతు ఎసిసోడ్ విషాదంగా ముగిసింది. వరద నీటిలో కొట్టుకుపోయిన నవీన్ బాబు సరూర్ నగర్ చెరువులో శవమై తేలాడు. 12 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత చెరువలో నవీన్ బాబు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి త�
చిన్నారి సుమేధ ఘటన కళ్లముందు కదలాడుతుండగానే.. హైదరాబాద్ సరూర్నగర్లో మరో గల్లంతు ఘటన రిపీట్ అయింది. నవీన్ బాబు(46) అనే ఎలక్ట్రీషియన్ వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన నవీన్ కోసం 15గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సెర్చ్ ఆపరేషన్లో ఎన్�
మహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సో�
కరోనా వైరస్(కోవిడ్ -19)మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం దగ్గర 60,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి. రాష్ట్ర విపత్తు సహాయ నిధులలో (SDRF) ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తాన్ని రిలీఫ్ అండ
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.
ధర్మాడి సత్యం అనుకున్నది సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. గోదారి గర్భంలో ఇరుక్కుపోయిన బోటును వెలికితీశాడు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు
నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. దేవీపట్నం దగ్గర ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 37కు చేరగా �
బోటు ప్రమాద ఘటనలో గోదావరి గాలింపులో పురోగతి లభించింది. బోటు ఉన్న ప్రదేశాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించింది. అత్యాధునిక స్కానర్లతో గాలింపు చేపట్టగా.. స్కానింగ్లో