-
Home » NDRF
NDRF
మొంథా తుపాను.. 27, 28, 29 తేదీల్లో ఈ ఉద్యోగుల సెలవులు రద్దు.. మీ జిల్లాల్లో మీకు సమస్యలు ఎదురైతే ఈ నంబర్కు ఫోన్ చేయండి..
ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.
మొంథా తుపాను వేళ వారు ఇలా చేస్తున్నారు.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి: హోంమంత్రి అనిత
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్లో పడిన మహిళను కాపాడిన NDRF బృందం
విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.
నో చాన్స్.. ఆ ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు లేనట్లే..! అత్యంత భయానకంగా పరిస్థితులు..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
కేంద్ర సహకారంతో వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడ్డాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు వెనుక మోదీ కొండలా అండగా ఉన్నారు : అమిత్ షా
ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
విజయవాడకు అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో ఆయనకు విందు
విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, పురందేశ్వరి పలువురు సీనియర్ నేతలు హాజరవుతున్నారు.
రాజస్థాన్లో విషాదం.. 57గంటలు శ్రమించినా దక్కని బాలుడి ప్రాణం..
సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కాలిఖడ్ గ్రామంలో బాలుడు బోరు బావిలో పడిపోయాడు. తన తల్లి దగ్గర ఆడుకుంటూ ..
ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపుపై కన్నయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు..
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్..! రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సైతం వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.