Home » NDRF
ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ స్థితి నుంచి బయటపడ్డామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ అభివృద్ధిలో అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక ప్రధాని నరేంద్ర మోదీ కొండలాగా అండగా ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, పురందేశ్వరి పలువురు సీనియర్ నేతలు హాజరవుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కాలిఖడ్ గ్రామంలో బాలుడు బోరు బావిలో పడిపోయాడు. తన తల్లి దగ్గర ఆడుకుంటూ ..
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సైతం వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.