NDRF

    గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం

    September 17, 2019 / 02:53 AM IST

    గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో

    గోదావరిలో 3వ రోజు గాలింపు చర్యలు : 250 కాదు 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ

    September 17, 2019 / 01:58 AM IST

    బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు

    ఎండ తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి వెళ్లిన మహిళలు : బోటులోనే ఎక్కువ మృతదేహాలు

    September 16, 2019 / 02:54 AM IST

    గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక

    గోదావరి బోటు ప్రమాదం : 250 అడుగుల లోతులో.. పడవ ఆచూకీ

    September 16, 2019 / 02:15 AM IST

    గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు

    ఫోని తుఫాన్ : తూర్పు తీరం అల్లకల్లోలం

    May 2, 2019 / 12:46 AM IST

    ఫోని పెను తుఫాన్‌ తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్‌ తీరంవైపు దూసుకొస్తోంది. మే 03వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముంది. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్‌ ప

    ఫోనీ తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరికలు

    May 1, 2019 / 12:44 AM IST

    ఫోని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి ముంచుకొస్తుంది. మచిలీపట్నానికి కేవలం 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైన ఫోని.. వాయువ్య దిశగా పయనిస్తుంది. 2019, మే 01వ తేదీ బుధవారం గమణాన్ని మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు

    బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

    March 21, 2019 / 10:22 AM IST

    హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో  మార్చి  20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�

    ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి

    February 23, 2019 / 11:43 AM IST

    దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సం

    చావుతో పోరాటం : బోరుబావిలో 6 ఏళ్ల బాలుడు

    February 20, 2019 / 03:11 PM IST

    మళ్లీ అదే రిపీట్ సీన్. అదే నిర్లక్ష్యం..బోరు బావులు మృత్యుగుంతలుగా మారుతున్నాయి. తెరిచి ఉంచిన బోరు బావులను మూయండి…బాబు అంటూ ఎంత మొత్తుకున్నా..కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా బోరు బావులకు పసిపిల్లలు బలవుతున్నారు. ఇటీవలే ఎన్నో ఘటనలు వెలు�

    ఏపీకి ఊరట: కేంద్ర సాయం రూ.900 కోట్లు మంజూరు

    January 29, 2019 / 10:55 AM IST

    ఢిల్లీ : ఏపీ కి కరువు సాయం కింద కేంద్రం రూ. 900.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్దాయి కమిటీ  మంగళవారం సమావేశమై  ఈ నిర్ణయం తీసుకుంది. ఈ  సమావేశంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,రాధా మోహన్ సింగ్ పాల్గ�

10TV Telugu News