Home » NDRF
మరోవైపు ప్రయాణికుల్ని కాపాడేందుకు పోలీసులు, కేబుల్ కార్ నిర్వాహకులు, జాతీయ విపత్తు నిర్వహణా దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తోంది. జిల్లా ఎస్పీ వరీందర్ శర్మ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు.
అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్
పెన్నా నదిలో తప్పిన పెను ప్రమాదం..!_
గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి
రాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉ
మహారాష్ట్రలో గత రెండు రోజులలో వర్షం సంబంధిత సంఘటనలు మరియు కొండచరియలు విరిగిపడడం వల్ల బీభత్సం క్రియేట్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.
భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాయగఢ్ జిల్లా మహద్ తలై గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
flood in chaitanyapuri : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అత్యవసరమైతే తప్ప..బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నా..కొంతమంది పట్టించుకోవడం లేదు. బేఖాతర్ చేస్తూ..వాహనాలు తీసుకుని రోడ్డెక్కుతున్నారు. పలు ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసుు ఆపే ప్రయత్న