Home » nearly 5 months after
దాదాపు ఐదు నెలల తరువాత వైష్ణోదేవి ఆలయం తెరుచుకుంది. కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు మూసి ఉన్న విషయం తెలిసిం�