Home » Neelakurinji flowers
12 ఏళ్లకు ఒక్కసారి పూసే అత్యంత అరుదైన పువ్వులు నీలకురింజి పువ్వులు. భారతదేశంలోని నీలగిరి పర్వతాలపై మాత్రమే పూసే ఈ పువ్వుల సోయగాలను చూడాలంటే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వెళ్లాల్సిందే. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పువ్వుల అందం గురించి ఎంత చెప్పినా
12ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురుంజి పూలని చూడాలని 87 ఏళ్ల తల్లి కోరిక..2 కిలోమీటర్లు మోస్తూ.. తీసుకెళ్లి చూపించిన కొడుకులు
మన దేశంలోని అరుదైన పూలల్లో ఒకటైన ‘నీలకురింజి’ పూలు తాజాగా విరబూశాయి. ఈ పూలు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఇవి విరబూశాయి. సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
విత్తనాలతో మళ్లీ మొక్కలు వస్తాయి. కానీ మొక్కలు పూతకు రావాలంటే..12 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.