Home » NEET 2021
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2021) పీజీ సీట్ల భర్తీ వ్యవహారంలో భారత వైద్య మండలి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా కోటాలో మెడికల్ కాలేజీల్లో 1,456 సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి వంద శాతం మార్కులతో టాప
ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఎందుకు సంబందించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులుf
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య ఎగ్జామ్ నీట్ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు.