NEET Result

    నీట్ ఎగ్జామ్‌లో 6 మార్కులొచ్చాయని సూసైడ్

    October 25, 2020 / 12:10 PM IST

    NEET ఎగ్జామ్‌లో ఆరు మార్కులు మాత్రమే రావడంతో షాక్ కు గురైన విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్ లోని చ్ఛింద్వారా జిల్లాలో ఉండే విధి సూర్యవంశీ అనే బాలిక సెప్టెంబరులో నీట్ ఎగ్జామ్ రాసింది. ఆన్‌లైన్లో రిజల్ట్స్ రాగానే.. 6మార్కులు వ�

10TV Telugu News