Home » Nellore
వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్సింగ్ కాలనీలో పర్యటించిన సీఎం జగన్ పెన్నా నదిని పరిశీలించారు.
కోర్టు ఆవరణలోనే భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల దెబ్బకు కడప, నెల్లూరు, చిత్తూరు అల్లాడిపోయింది.
అయ్యయ్యో కురవద్దమ్మా..!_
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది.
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం to దేవస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు రైతులు
నెల్లూరు జిల్లాను వర్షాలు మళ్లీ వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా ఉగ్రరూపం దాల్చింది.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు..!