-
Home » Nellore
Nellore
నడిపించే నాయకుడెవరు? నెల్లూరు జనసేనలో గ్రూప్వార్.. లీడర్ల తలోదారి..!
ఒకవేళ కార్యక్రమాల్లో పాల్గొన్నా..మెడలో కండువాలు వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడానికే పరిమితమవుతున్నారు తప్ప..క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన నాయకుల్లో కనిపించడం లేదని క్యాడర్ ఫీల్ అవుతోంది.
ఏపీలో ఐటీ రైడ్స్ కలకలం.. మూడు నగరాల్లోని హోటల్స్లో ముమ్మర తనిఖీలు
కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించిన డబ్బులు, బై హ్యాండ్ ద్వారా చెల్లించే నగదు విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్.. మరో రెండు కేసులు
"కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తే విచారణకు హాజరు అవుతా. ఇదే విషయాన్ని నోటీసుపై నేను రాసి ఇచ్చాను" అని కాకాణి తెలిపారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?
నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.
నెల్లూరు మేయర్ పీఠం టీడీపీదేనా? సైకిల్ పార్టీ ప్లాన్ ఏంటి.. వైసీపీ స్ట్రాటజీ ఏంటి..
అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 మంది సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. నలుగురు పరిస్థితి విషమం
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించగా.. నలుగురికి గాయాలయ్యాయి.
కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్ కుటుంబానికి మరో ప్రమాదం.. అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తుండగా..
నెల్లూరు జిల్లా జలదంకిలో వారు ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో కారు కల్వర్ట్ ను ఢీకొట్టింది.
ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
నెల్లూరు జనసేనలో గ్రూప్ వార్..! టిడ్కో ఛైర్మన్ పై అధిష్టానానికి ఫిర్యాదు.. ఎందుకు..
నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో..జనసేన నియోజకవర్గ ఇంచార్జ్లంతా ఒక్కతాటిపైకి వచ్చి దుమ్మెత్తిపోస్తున్నారట.
నెల్లూరులో దారుణం.. మాట్లాడాలని రూమ్కు పిలిచి యువతిని హత్యచేసిన నిందితుడు.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి..
Nellore Maithili Incident : నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. మైథిలి ప్రియ అనే యువతిని స్నేహితుడు నిఖిల్ హతమార్చాడు.