Home » NEP-2020
జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు దేశంలోని భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి బహుభాషా విధానాన్ని రూపొందినట్లు వివరించారు.
విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యా�