Home » Nepal
[lazy-load-videos-and-sticky-control id=”1aVX7ZJYESY”]
చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�
నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యు�
భారత్కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నేపాల్లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. భారత భూభాగాలను తమ �
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపా
తక్కువ సమయంలోనే భారతీయులు టిబెట్ భూభాగంలో ఉన్న కైలాష్-మానససరోవర్ యాత్రను పూర్తి చేసే అవకాశం ఇప్పుడు కొత్త మార్గం ద్వారా కలిగింది. గత శుక్రవారం భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ మానససరోవర్ చేరుకునేలా 80కిలోమీటర్ల క�
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డును 15 ఏళ్ల కుర్రోడు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికేట్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడగా ఘనత సాధించాడు నేపాలీ యువ బ్యాట్మెన్. ICC మెన్స్ క్రికెట్ వర్డల్ కప్ లీడ్ – 2 మ్యాచ�
నేపాల్లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇండియా-పాకిస్తాన్ ల మధ్య మీడియేటర్ గా ఎవ్వరు అవసర్లేదని అంటున్నా మేం ఉన్నామంటూ సిద్ధమైపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహం చూపించడంతో భారత ప్రధాని అవసర్లేదని కొట్టిపారేశారు. మళ్లీ ఇప్పుడు నేపాల్ ముందుకొ�
నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభ�