Nepal

    ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి

    January 18, 2020 / 04:20 AM IST

    ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన ఖాగేంద్ర థాపా మాగర్ తన 27 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. నేపాల్ రాజధాని  ఖాట్మండుకు  200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖారాలోని ఒక ఆసుపత్రిలో న్యుమోనియాతో ఖాగేంద్ర థాపా మాగర్

    ముస్లింల కోసం చాలా దేశాలున్నాయి…హిందువులకే లేదు

    December 18, 2019 / 12:51 PM IST

    ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్�

    ఘోర బస్సు ప్రమాదం : 12మంది మృతి

    December 15, 2019 / 05:18 AM IST

    నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.

    నిత్యానంద దేశం

    December 4, 2019 / 02:21 AM IST

    వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈక్వేడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి..దానికి కైలాస అని పేరు పెట్టారని తెలుస్తోంది. ట్రినిడాడ్ అండ్ టుబాగోకు దగ్గర్లోని ద్వీప దే�

    పల్టీలు కొడుతూ లోయలో పడ్డ బస్సు : 16 మంది మృతి

    November 27, 2019 / 02:23 PM IST

    నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడి 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అర్ఘాఖాంచీ జిల్లా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. సంధికాక్ నుంచి భూటాన్ వెళ్తున్న బస్సు బుధవా�

    ‘Kalapani’ మాది : ఇండియా మ్యాప్ పై నేపాల్ అబ్జెక్షన్

    November 7, 2019 / 10:09 AM IST

    కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం‌శాఖ ఇండియాకు సంబంధించిన కొత్త మ్యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మ్యాప్ విషయంలో నేపాల

    దేశంలో ఆకలి కేకలు : 102వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

    October 16, 2019 / 08:06 AM IST

    ప్రపంచం ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-GHI) జాబితాలో భారత్ వెనుకపడింది. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ తర్వాతి ర్యాంకుల్లో ఇండియా నిలిచింది. ఇంటర్‌నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(IFPRI) ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల�

    బలపడ్డ బంధం : భారత్-చైనా మధ్య కొత్త అధ్యాయం

    October 12, 2019 / 10:23 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని

    భారత్ – నేపాల్ పెట్రోలియం పైపులైన్ ప్రారంభం

    September 10, 2019 / 12:01 PM IST

    భారత్ – నేపాల్ దేశాల మధ్య పెట్రోలియం పైపులైన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిబ్బన్ కట్ చేశారు. మోతీ హరి – అమ్ లేక్ గంజ్ మధ్య ఈ ప్రారంభోత్సవం జరిగింది. మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీలు వీడియో కాన�

    టెంట్లు కూలిపోయాయి : ఎవరెస్ట్ ను తాకిన తుఫాన్ గాలులు

    May 4, 2019 / 03:43 AM IST

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�

10TV Telugu News