Home » Nepal
భారత్లో తిరుగులేని పార్టీగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. దేశానికే పరిమితం కాకుండా.. విదేశాల్లోనూ పాగా వేయనుందా? శ్రీలంక, నేపాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ఈ వి�
indian vaccine first : మొన్నటివరకు చైనాకు వంత పాడిన నేపాల్.. ప్రస్తుతం షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్కు నో చెప్పింది. ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లే తీసుకుంటామని డ్రాగన్ కంట�
నేపాల్ పార్లమెంట్ రద్దు అయింది. సొంత పార్టీలోనే ఏర్పడిన ఇబ్బందితో ఉక్కిరి బిక్కిరి అయిన నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఏకంగా పార్లమెంట్నే రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఉదయం సమయంలో జరిగిన క్యాబినెట్ సమావ�
Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్” ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం త�
Missing Cat: పిల్లి అనగానే గుర్తొచ్చేది దొంగతనం. కనిపించకుండాపోయిన పిల్లిని పట్టిస్తే ఇచ్చేది తన మీద కోపంతో కాదు ప్రేమతో. పెంపుడు పిల్లి కనపడకపోవడంతో చేసిన ప్రకటన ఇది. ఇండియా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై కమిషనర్ భార్య గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ �
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్
కొండల చరియలు విరిగిపడి 10మంది సజీమ సమాధి అయిపోయారు. కొండలకింద 10 ప్రాణాలు అసువులుబాసిన దుర్ఘణ నేపాల్ లో చోటుచేసుకుంది. ఈ 10మందిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావటం మరో విషాదం. నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సియాంగ్జా జిల్లాల�
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డేటా దొ
గౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని తేల్చి చెప్పింది. శనివారం ఓ కార్యక్రమంలో భారత విదేశా�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�