NEPHEW

    ఢిల్లీలో కారు భీభత్సం..ముగ్గురికి తీవ్ర గాయాలు

    February 18, 2019 / 01:21 PM IST

    ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో  అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు  ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గా

10TV Telugu News