-
Home » New Education Policy
New Education Policy
ఏపీలో స్కూల్స్.. మూత..!
ఏపీలో స్కూల్స్.. మూత..!
Adimulapu Suresh : ఒక్క స్కూలు కూడా మూతపడదు, ఏ టీచర్ పోస్టు తగ్గదు
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�
CM Jagan : ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం, సీఎం జగన్ హామీ
స్కూళ్లు, అంగన్ వాడీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ అభయం ఇచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదన్నారు. అంతేకాదు ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు సీఎ
Jagan Anna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూస్
విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు-నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్ష జరిపారు.
New Education Policy : ఏపీలో నూతన విద్యావిధానం, ఉపాధ్యాయ సంఘాలతో కీలక సమావేశం
రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
National Education Policy 2020 : త్రిభాషా ఫార్ములా అమలు చేయం…తమిళనాడు సీఎం
నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించ�
మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం స్టాలిన్ సంచలన ఆరోపణలు
మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని National Education Policy 2020 పై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదించిన జాతీయ విద్యా విధానాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త విద్యా విధానంతో ద్రావిడులకు వ్యతిరేక�
వేదా పరిజ్ఞానం, విజ్ఞానం ఆధారంగా భారతీయ కొత్త విద్యా విధానమన్న మంత్రి… ఏకిపారేసిన నెటిజన్లు
రానున్న రోజుల్లో దేశంలో కొత్త విద్యా విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విద్యా విధానమంతా వేదా పరిజ్ఞానం, విజ్ఞానం (సైన్స్) ఆధారంగా ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. మహామన మాలావియా మిష�