Home » new farm laws
సభకు ముందు కీలక బిల్లులు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ కొత్త చట్టాలపై చేపట్టిన రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలతో దీక్షలు నిర్వహించారు.
వ్యవసాయ చట్టాలు రద్దు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
మిస్టర్ మోడీ..మా మాట వినండి...అంటూ TMC మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రయెన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్టు చేశారు.
Farm Laws: నెలల తరబడి జరుగుతున్న రైతు ఆందోళనను చెడగొట్టేందుకు బాహ్య శక్తులు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ పరేడ్ను భగ్నం చేసేందుకు, తమ నేతలను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ రైతులు ఓ పట్టుకుని హరియానా పోలీసులకు అప్పగించా�
BJP GVL Narasimha Rao : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను (New Farm Laws) వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, రైతుల మేలు కోసం చట్టాలు చేయడం జరిగిందని, అప్పుడే చేసి ఉంటే..వీరి పరిస్థితి వేరే విధంగా ఉండేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) వెల్లడిం�
farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీ�
సెంట్రల్ లండన్లోని ఇండియన్ ఎంబస్సీ వద్ద ఆదివారం వేల మంది నిరసన వ్యక్తం చేశారు. ఇండియాలో ఏర్పాటైన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా, భారత ప్రజలు భారీగా చేస్తున్న నిరసనలకు మద్ధతుగా వారు కూడా సపోర్ట్ ను తెలియజేశారు. బ్రిటిష్ క్యాపిటల్ సెం�
Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్
farmers dug in their heels at Delhi’s border points : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఛలో పేరిట రైతులు భారీ ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ – ఘజియాబాద్ సరిహద్దుల వద్ద రైతులు బైఠాయ�