Home » new Judges
రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది.
తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెరుగు శ్రీసుధ, చిల్లకూరు సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్ సావత్ తుకారాంజీ..