Home » new parliament building inauguration
పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు క్యాబినెట్ మంత్రులు పాల్గొన్నారు.
New Parliament : కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఇప్పటికే 19 పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నాయి.
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.