Home » new rule
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి
గ్రామీణ రూట్లలో నడిచే బస్సుల వేళలను నిర్ణయించనున్నారు. బస్సు సాయంత్రం 7 గంటలకల్లా గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే ఉదయం 7 గంటలకే తప్పనిసరిగా ప్రారంభం కావాలని ఆదేశించారు. సగటు రూ.20 కోట్ల ఆదాయం రావాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోంను ఏడాదికే పరిమితం చేసింది ప్రభుత్వం. పైగా దీనిని 50శాతం మంది ఉద్యోగుల వరకూ విస్తరించుకోవచ్చని తెలిపింది. కామర్స్ మినిష్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ (S
వ్యాక్సిన్ వేయించుకోనివారు ప్రభుత్వానికి ప్రతీ నెల రూ.8,500లు జరిమానా కట్టాలని ప్రధాని హుకుం జారీ చేశారు.
క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో గాలి నాణ్యత దిగజారుతోంది. దీంతో ఆయా నగరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటివి వాడుతున్నారా? వాటి ద్వారా అన్ని రకాల చెల్లింపులు చేస్తున్నారా? ఆటో డెబిట్ సర్వీస్ వినియోగిస్తున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే. అక్టోబర్ 1
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీచేసే ఈ-ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పన�
Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థ�