కొత్త సంవత్సరం మొదటి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జనవరి 1న స్వామివారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు.
నయనతార తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఘనంగా జరుపుకున్నారు.
నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఇటీవల ఇద్దరూ.........
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31రోజున రాష్ట్రంలో రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.
తాజాగా విజయ్ సేతుపతి వీధి బాగోతం కళాకారుడిగా గెటప్ వేశారు. తమిళనాడులో ఉన్న ప్రాచీన కళల్లో వీధి బాగోతం ఒకటి. దీనిని అక్కడ 'తెరు కూత్తు' అని పిలుస్తారు. అయితే విజయ్ ఈ గెటప్........
నిన్న రాత్రి న్యూ ఇయర్ ని సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన లైఫ్ ని, అభిమానులని ఉద్దేశించి... ''ఈ సంవత్సరం మీ అతిపెద్ద అచీవ్మెంట్ చాలా దూరం అయితే, సింపుల్ గా.....
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా అలరిస్తూ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో హడావిడి చేసే విష్ణుప్రియ తన ఇయర్ ఎండ్ ని మేఘాలయాలో ప్లాన్ చేసుకుంది.
బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్లిన అవినాష్ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. వీరిద్దరూ చాలా సార్లు కలిసి.......
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
తాజాగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల్ని మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు డైరెక్టర్ వంశి పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు. అందరూ దుబాయ్ లో.........