Home » New Zealand tour of India
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 23
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున