Home » new zealand
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్చర్చ్ లోని హాగ్లీ ఓవల్ లో జరిగిన మూడో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. నేటి వన్డేను రద్దు చేశారు. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగ�
‘‘నేటి మ్యాచులో కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేవు. టీమిండియా ఆత్మపరిశీలన చేసుకుని, తదుపరి రెండు వన్డేల్లో మరింత ప్రభావవంతంగా ఆడాలి. మేము ఆడిన పరిస్థితుల్లో 307 పరుగులు చేయడం ప్రశంసనీయమే. కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేనప్పటికీ వాటి నుంచి నేర�
‘‘మా ప్రణాళికలను అమలు చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. టామ్ లాథమ్ లాంటి బ్యాట్స్మన్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ చేయలేదు. మొదటి 15 ఓవర్ల వరకు ఫీల్డింగ్ తీరును చూసి అంతా మాకు అనుకూలంగానే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. అయితే, ఇతర మైదానాలతో ప
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు టీమిండియా 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. న్యూ�
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో తొలి వన్డే జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. రేపటి నుంచి �
16 ఏళ్లకే ఓటు హక్కు
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన నేపథ్యంలో దీనిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నేటి గేమ్ లో గెలిచేవాళ్లం. మరోలా జరిగింది. ట్రోఫీ గెలిచి, విజయంతో వెనక్కు వెళ్తామన్న విషయం గురించి ఆలోచించలేదు’’ అ�
భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష
ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను ర�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు బే ఓవల్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా(కెప్టెన్),