Home » new zealand
మంగళవారం ఉదయాన్నే ఉత్తర న్యూజిలాండ్ను పెనుగాలి కమ్మేసింది. ఆ దేశ ప్రజలు నిద్ర లేచేసరికి అంతా అల్లకల్లోలమైంది. ప్రస్తుతం 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు న్యూజీలాండ్ మీడియా పేర్కొంది. కొన్ని వ
న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్పూర్న్ నగరంలో భూకంపం సంభవించింది.
గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.
మెడలోతు వరద నీటిలోనూ వేగంగా దూసుకుపోతోంది ఓ బస్సు.ఏదో ఓ సాధారణ రోడ్డుపై దూసుకుపోయేంత స్పీడ్ లో కూడా ఫాస్టుగా డ్రైవ్ చేసిన ఈ డ్రైవర్ తగ్గేదేలేదన్నట్లుగా బస్సును నడిపేశాడు..
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో �
44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్�
న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో షూటౌట్లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల హాకీ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. త�
న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. 2017 నుంచి ఆర్డెర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు.
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన