NEWZELAND

    IPL ఆతిథ్యానికి రెడీ అంటున్న న్యూజిలాండ్‌

    July 6, 2020 / 09:49 PM IST

    రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన IPL 13వ సీజన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. BCCI ఆధ్వర్యంలో ప�

    ఎకనామిక్ సర్వే : భారత్ లో రెస్టారెంట్లు పెట్టడం కన్నా…లైసెన్స్ గన్ పొందడం ఈజీ

    January 31, 2020 / 10:54 AM IST

    దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై

    న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…ఐదుగురు టూరిస్టులు మృతి

    December 9, 2019 / 04:11 PM IST

    టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని  వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయా�

    భయపెట్టే పిల్లతో ఫ్యామిలీ…కస్టమర్లను అవమానించిన కేఫ్

    November 5, 2019 / 10:31 AM IST

    న్యూజిలాండ్‌ కి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేఫ్ వర్కర్ తన రెండేళ్ల కుమార్తెను బిల్లుపై ‘భయపెట్టే పిల్లవాడిగా’ అభివర్ణించడంతో ఒక మహిళ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది.  న్యూజిలా�

    హిట్లర్,ముస్సోలిని,మోడీలు అవసరం లేదు

    March 16, 2019 / 10:00 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�

    ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

    March 15, 2019 / 09:26 AM IST

    న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�

    టాస్ గెలిసి ఫీల్డింగ్ ఎంచుకొన్న కివిస్

    January 31, 2019 / 01:59 AM IST

    హోమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇప్పటికే 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్న పట్టుదలతో �

10TV Telugu News