Home » NGOs
మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్పైనే దాడి చేసి చంపేసిందో కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను పెంచుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్లను పెంచుతూ ఉత్తర్వుల
ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న�