Home » NIA Special Court
మహారాష్ట్రలోని పర్భానీలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను మహారాష్ట్ర ఏటిఎస్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనలో ఉగ్రవాది మహమ్మద్ షాహెద్ ఖాన్ అలియాస్ లాలాకు ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 9 మంది దోషులకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 9మంది దోషుల్లోని నలుగురికి మరణశిక్ష