Home » Nigeria Attack
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిప�
వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు.