Home » Nigerians
అక్కడ అక్రమంగా ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు గుర్తించింది. వీళ్లు తమ వీసీ గడువు ముగిసినప్పటికీ, ఢిల్లీలోనే ఉంటున్నారు. వాళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ తరలించాలనుకున్నారు. అలా ఐదుగురిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగ�
నైజీరియన్తో పాటు.. మూడు ముఠాలు అరెస్టయ్యాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి డ్రగ్స్ వ్యవహారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ తో పాటు శాండ
ఆన్లైన్ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్, నేపాలీల ముఠా కాజేసింది.