-
Home » Nijam Gelavali
Nijam Gelavali
నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగించనున్న భువనేశ్వరి
నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగించనున్న భువనేశ్వరి
మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మూడు రోజులు పర్యటన
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.
నిజమే.. అందులో ఏపీ నెంబర్ వన్గా మారింది- జగన్ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు
జగన్ సర్కార్ నుంచి స్వాతంత్య్రం రావాలని ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాము. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పలకరించమని నాకు చంద్రబాబు చెప్పారు. Nara Bhuvaneswari
నారా భువనేశ్వరి బస్సుయాత్ర ప్రారంభం.. లోకేశ్ భావోద్వేగ ట్వీట్
నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
చంద్రబాబు లేకుండా తొలిసారి ఒంటరిగా.. నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్
ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. Nara Bhuvaneswari
భువనేశ్వరి కూడా జైలుకి వెళ్లే అవకాశం, చంద్రబాబు జీవితాంతం జైల్లోనే- మరో బాంబు పేల్చిన మంత్రి రోజా
2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. నిజం గెలవాలని భువనేశ్వరి తిరుమల వచ్చి గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు. Roja
నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర : నారా లోకేశ్
అక్టోబర్ 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు కోసం ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని లోకేశ్ తెలిపారు.