-
Home » Nine Vande Bharat Trains
Nine Vande Bharat Trains
PM Modi : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
September 24, 2023 / 01:14 PM IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.