Home » NIRAV MODI
బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లా
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరమే నీరవ్ మోదీ భారతదేశం వదిలి పారిపోయారు. 13,000 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 7,000 కోట్ల రూపాయల విలువైన పీఎన్బీని మోసం చేయడం, మనీలాండరింగ్, సాక్ష్యాలను ధ్వం
భారత్ లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, విదేశాల్లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించవద్దని నీరవ్ మోదీ చేసుకున్న అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించ�
మనీలాండరింగ్ విచారణలో భాగంగా పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ముడిపడి ఉన్న కంపెనీలకు చెందిన రూ.253.62 కోట్ల విలువైన ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం ఏజెన్సీ తెలిపింది.
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి న్యూయార్క్ లోని దివాలా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా బెయిల్పై విడుదలైతే నీరవ్ మోదీలాగే దేశం విడిచి వెళ్లిపోతాడని ముంబై పోలీసులు అభిప్రాయపడ్డారు.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Nirav Modi’s sister పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ,వృత్తిపరమైన జీవితాలు స్థంభించిపోయాయని నీరవ్ సోదరి పూర్�