Home » Nirmala seetharaman
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ నలుగురు కేంద్ర మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు
దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ MD మరియు CEO అయిన సలీల్ పరేఖ్కు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.
వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయం వ్యక్తం
ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న తెలంగాణ ఖజానాకు.. ఈసారైనా కేంద్రం నుంచి భరోసా దక్కుతుందా? తెలంగాణ పథకాలను భేష్ అంటున్న కేంద్రం.. వాటికి ఆర్థిక సాయాన్ని అందించడంలో పెద్ద మనసు చూపుతుందా? కేంద్ర బడ్టెట్పై తెలంగాణ సర్కార్ పెట్టుకున్న �