Home » nisarga cyclone
లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన సోనూసూద్…ప్రస్తుతం నిసర్గ తుఫాన్ ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం పంపిణీ చేసి మరోసార�
రెండు రాష్ట్రాలను(మహారాష్ట్ర, గుజరాత్) భయపెట్టిన నిసర్గ తుఫాన్(Nisarga Cyclone) తీరాన్ని తాకింది. బుధవారం (జూన్ 3,2020) మధ్యాహ్నం 1 గంటకు ముంబై సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. వందల క�