Home » NITEESH KUMAR
మహారాష్ట్ర తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్ర తరహాలో బిహార్లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ...
భాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
బీహార్ లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా…రాష్ట్రంలో అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ప్రారంభించాయి. బీహార్ లో ముఖ్యమైన మూడు పార్టీలు జేడీయూ,ఆర్జేడీ,బీజేప�