-
Home » NITI Aayog member
NITI Aayog member
EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్
May 10, 2022 / 10:51 AM ISTEV Fires : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలడంపై వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఘటనలపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ చీఫ్, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు…
VK Paul : 2022 ఏడాదిలోనూ మాస్క్ ధరించడం మానొద్దు!
September 14, 2021 / 02:00 PM ISTకరోనా ఇంకా పోలేదు. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి తగ్గింది అంతే.. కరోనా కేసులు తగ్గిపోయి.. ఇంకా మాస్క్ లతో పనేంటి? అనుకుంటే పొరపాటే..
Covishield Doses Gap : కోవిషీల్డ్ విరామంపై ఆందోళన అనవసరం : కేంద్రం క్లారిటీ
June 12, 2021 / 05:24 PM ISTకోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్…
Biological-E Corbevax : బయో-ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ ఏమన్నదంటే?
June 8, 2021 / 10:20 PM ISTస్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది.
COVID-19 Vaccines: రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడం ప్రమాదకరం కాదు
May 28, 2021 / 07:56 AM ISTఏ వ్యక్తైనా రెండు పర్యాయాలు వేర్వేరు టీకాలు తీసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం కాదని, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ వివరించారు.
Covid-19 wave : వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్.. కేంద్రం హెచ్చరిక
April 7, 2021 / 07:03 AM ISTభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైరస్తో పోలిస్తే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర…
పైజర్ వ్యాక్సిన్ షాట్లన్నీ కేంద్రం సేకరించక పోవచ్చు!
November 18, 2020 / 11:38 AM ISTPfizer shots Covid-19 vaccine : కరోనాను అంతం చేయడంలో ఫైజర్ వ్యాక్సిన్ 90శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడైంది. కానీ, ఈ పైజర్ వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల…
‘కశ్మీర్లో డర్టీ పిక్చర్లు చూడటానికే ఇంటర్నెట్’
January 19, 2020 / 07:32 AM ISTకశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ ఆపేయడమే కాకుండా అక్కడ కేవలం డర్టీ పిక్చర్లు (బూతు సినిమాలు) చూడటానికే వాడతారనే విమర్శలు చేశాడు నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. కశ్మీర్ వెళ్లడానికి రాజకీయ నాయకులు ఎందుకు…