Home » NITI Aayog's Governing Council Meeting
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం �
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండగా, సీఎం కేసీఆర్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.