Home » Nitish Kumar
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
శివసేన నుంచి ఇప్పుడు జేడీయూ వరకు.. బీజేపీకి మిత్రులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది..?బీజేపీకి నితీష్ బ్రేకప్ స్టోరీస్ వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయా.. ఇది జేడీయూతోనే ఆగిపోతుందా.. మరికొన్ని పార్టీలు కూడా ఇదే �
బీజేపీతో పొత్తుకు వీడ్కోలు చెప్పిన నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ల సపోర్ట్ తో బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని కావడం కుదరలేదనే వేరొకరితో పొత్తు కోసం బీజేపీని వదిలిపెట్టేశారంటూ న�
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు
ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్దే అన్నట్లుగా ఉంది బీహార్ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ న�
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
మోదీ కేబినెట్లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నిత�
బిహార్లో బీజేపీ-జేడీయూ బంధానికి బీటలువారుతున్నాయా? సీఎం నితీష్ కుమార్ తాజా వైఖరి చూస్తే నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఆహ్వానించిన ఏ సమావేశానికీ వెళ్లలేదు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశానికీ ద�
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.