Home » Nitish Kumar
డీయూ అధినేత,బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మె
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
Nitish Kumar సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టుల పెట్టేవారిపై చర్యలకు ఆదేశిస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు, పరువునష్టం కలిగి�
Bihar CM Nitish Kumar : కూల్ గా ఉండే సీఎం నితీశ్ కుమార్ కు కోపం వచ్చింది. ఒక్కసారిగా తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. సహనం కోల్పోయి మీడియాపై చిందులేశారు. దీనికంతటికీ కారణం..ఓ జాతీయ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నే. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం విలేకరులతో సీ
Bihar CM on RJD leader Shyam Rajak’s claim బీహార్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి నితీశ్కు షాక్ ఇచ్చారు. ఈ సంగతి మరువక ముందు ఆయన సొంత రాష్ట్రం బీహార్లోనే ఎదురుగాలి మొదలైనట్లు కనిపిస్తున్నది. రా�
Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మర
RCP Singh chosen new president of JD(U) జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికయ్యారు. జేడీయూ అధ్యక్షుడుగా 2019లో తిరిగి ఎన్నికైన నితీశ్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఈ రోజు �
Bihar Cabinet portfolios జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్-17,2020)జరిగిన బీహార్ తొలి కేబినెట్ భేటీలో సోమవారం మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన నాయకులకు శాఖలను