Nitish Kumar

    బీజేపీతో పొత్తుపై జేడీయూలో లుకలుకలు…పార్టీ మారవచ్చన్న నితీష్

    January 23, 2020 / 09:47 AM IST

    బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�

    బీజేపీకి మరో మిత్రపక్షం ఝలక్…50:50కి ఒప్పుకోమంటున్న జేడీయూ

    December 29, 2019 / 04:11 PM IST

    బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�

    NRC ఏంటీ?..బీజేపీకి నితీష్ ఝలక్

    December 20, 2019 / 11:13 AM IST

    బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయ

    పోర్న్ సైట్లు నిషేధించండి : మోడీని కోరిన నితీష్

    December 16, 2019 / 01:47 PM IST

    ఇంట‌ర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ల‌ను నిలిపివేయాల‌ని బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్ర‌ధానమంత్రి  న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్రధానికి ఓ లేఖ‌ రాశారు. పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేయాల‌ని, ఇంట‌ర్నెట్‌లో ఉన్న అర్థ‌ర‌హ

    పట్నాలోనే వరద సమస్య ఉందా…జర్నలిస్టులపై బీహార్ సీఎం ఆగ్రహం

    October 2, 2019 / 07:36 AM IST

    పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �

    ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ : ట్విట్టర్ లో ప్రశంసలు

    April 26, 2019 / 10:26 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కారు.

    ట్వీట్ కలకలం : శివసేనతో ప్రశాంత్ కిషోర్ ?

    March 31, 2019 / 01:55 AM IST

    నేను పని చేయడానికి వచ్చా…పోటీ కోసం కాదు ఈ పంచ్ డైలాగ్ ప్రస్తుతం బీహార్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలలో ఎలా గెలవాలనే అంశంపై సూచనలు ఇవ్వడంపై ఎక్స్‌పర్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కి పేరుంది. గత ఏడాది ఆయన నితీష్ కుమార్‌ గూట్లో చేరిపోయారు. జనతాదళ్ య

    JDU లో ముసలం : ప్రచార బాధ్యతల నుండి వైదొలిగిన ప్రశాంత్ కిశోర్

    March 30, 2019 / 01:33 AM IST

    మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి వైదొలిగారు. ఈ మేరకు మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర�

    బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం.

    March 4, 2019 / 10:31 AM IST

    పాట్నా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లో  గెలిచి మోడీని  ప్రధానమంత్రిని  చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు.  తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారన�

    ఫెర్నాండేజ్ నుంచే పోరాట స్ఫూర్తి నేర్చుకున్నా 

    January 29, 2019 / 10:03 AM IST

    బీహార్  :  మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతికి బీహార్ సీఎం నితీశ్ కుమార్  తీవ్ర భావోద్వేగానికిలోనై కంట తడి పెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నితీశ్ గుర్తు చేసుకన్నారు. ఫెర్నాండేజ్ మృతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్ఫూర్తిని

10TV Telugu News