Home » nizamabad
6 నెలలు.. రూ.27లక్షలు.. ఇదీ ఆ మహిళ సంపాదన.. అయితే, ఆమె చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు.. బిజినెస్ అంతకన్నా కాదు.. ప్రభుత్వం ఉద్యోగమూ కాదు.. మరి అంత డబ్బు ఎలా సంపాదించింది? అనే ధర్మ సందేహం తలెత్తింది కదూ.
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మూడు కిలోల బంగారు ఆభరణాలు, భారీగా నగదు దోచుకెళ్లారు దొంగలు.
లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
షాపింగ్ మాల్ కు వెళ్లిన ఓ కస్టమర్ కి దాహం వేసింది. దీంతో అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి మంచి నీళ్ల బాటిల్ అడిగాడు. అయితే సిబ్బంది వాటర్ బాటిల్ కాకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చారు.
ప్రకృతి ఒడిలో కొలువైన ఉమామహేశ్వరుడు. గంగమ్మ ఒడిలో దాక్కుని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమించే పరమశివుడు పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలోని గోదావరి నదిలో కొలువైన ఆ మహాశివుడి కోవెలకు ఉండే ప్రత్యేకతలు ఎన్నో..ఎన్�
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పొలిటికల్ జర్నీపై.. మొన్నటి వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా.? లేదా? అని. కానీ.. ఇప్పుడవన్నీ పటాపంచలైపోయాయ్. కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగడం ఖాయమని అర్థమైపోయింది. అయితే.. ప్రస్తుత ఎంపీ ధ
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ.. కవిత పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్గా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలి పోయింది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది.