Home » nizamabad
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్.
పొలిటికల్ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
కొందరు ముఠాగా ఏర్పడి, కింగ్ కోటి కేంద్రంగా వివిధ కంపెనీల బైకులు కొనుగోలు చేస్తారు.
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు.
అంజమ్మ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, తిరిగి రాలేదని తెలిపారు. ఆమెతో ప్రయాణించిన మరో మహిళ..
మారిన పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మెస్ ఇంఛార్జ్ కు దీనిపై ఫిర్యాదు చేశారు.
ఇక ఎన్నికల్లో ఆమె ఫొటో కూడా వేసేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సాహసించకపోవడంతో ఇందూరులో కవిత పట్టుకోల్పోయినట్లేనా? అన్న చర్చ మొదలైంది.
రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.