Home » Nizamuddin Masid
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఏపీలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామందికి కరోనా సోకడంపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడా�