Home » NMDC
రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది.