Home » no deaths
ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.