No Doctor

    హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 19 కరోనా బాధితులు మృతి

    May 31, 2020 / 09:35 AM IST

    భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే కొందరు బాధితులు వైరస్‌తో పోరాడి మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు హాస్పిటల్స్ లో సరైన వైద్య సదుపాయం

10TV Telugu News